ప్రధాని దిష్టిబొమ్మ దహనం | IFTU burning of the PM Modi effigy in khammam district | Sakshi
Sakshi News home page

ప్రధాని దిష్టిబొమ్మ దహనం

Mar 9 2016 3:39 PM | Updated on Aug 15 2018 6:32 PM

ప్రధాని దిష్టిబొమ్మ దహనం - Sakshi

ప్రధాని దిష్టిబొమ్మ దహనం

కార్మిక చట్టాలను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సేవలు చేస్తున్నారని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) ఆరోపించింది.

ఖమ్మం జిల్లా: కార్మిక చట్టాలను కాలరాస్తూ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సేవలు చేస్తున్నారని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) ఆరోపించింది. టేకులపల్లి మండలకేంద్రంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బుధవారం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్మిక చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement