28వేల ఓట్ల తొలగింపు.. హైకోర్టులో పిటిషన్‌ | High Court Issues Notice To Cantonment Board | Sakshi
Sakshi News home page

Jul 10 2018 4:17 PM | Updated on Sep 4 2018 5:44 PM

High Court Issues Notice To Cantonment Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో 28వేల ఓట్లను తొలగించడంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. మురళి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. అంతేకాక దీనిపై కంటోన్మెంట్‌ బోర్డుకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement