ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు
ఓ పాజిటివ్ బ్లడ్ కావడంతో తప్పిన పెనుముప్పు
ఎంజీఎం : వరంగల్లోని సీకేఎం మెటర్న టీ ఆస్పత్రి వివాదాలకు నిలయంగా మారుతోంది. నెల రోజుల క్రితం శిశు మార్పిడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన విషయం మరువక ముందే బుధవారం ఓ గర్బిణీకి బీ పాజి టివ్ గ్రూప్ రక్తానికి బదులు ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించి మరో వివాదానికి తెర తీశారు. అయితే ఓ పాజిటివ్ రక్తం యూనివర్సల్ బ్లడ్ గ్రూపు రక్తం కావడంతో గ ర్భిణికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడంతో సీకేఎం పరిపాలనాధికారులతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నర్సంపేట డివిజ న్ గిర్నిబావికి చెందిన స్వాతి అనే గర్భిణిని మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీకేఎం ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె కు రక్తం తక్కువగా ఉండడంతో రక్తాన్ని అం దుబాటులో ఉంచాల్సిందిగా తెలి పారు. అయితే గర్భిణీ బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్ కాగా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న రంజిత్ అనే ల్యాబ్ టెక్నీషియన్ ఓ పాజిటివ్గా పేర్కొంటూ రక్తాన్ని రెం డు యూనిట్లు అందుబాటులో ఉంచాల్సిందిగా పేర్కొన్నాడు.
అనంతరం బ్లడ్ శాంపిల్ నమూనాతోపాటు కేస్ షీట్ను బంధుమిత్రులకు అందించి రక్తం తేవాల్సిందిగా పేర్కొన్నారు. బంధువులు వెళ్లి ఎంజీఎం బ్లడ్బ్యాంక్లో శాంపిల్ ఇవ్వగా ఎలాంటి క్రాస్ మ్యాచింగ్ చేయకుండానే ఓ పాజిటివ్ రక్తాన్ని అందించారు. దీంతో స్వాతికి అదే రక్తం ఎక్కించారు. అయితే ఓ పాజిటివ్ యూనివ ర్సల్ బ్లడ్ గ్రూపు కావడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా గర్భిణి సురక్షితంగా ఉంది. అరుు తే మళ్లీ స్వాతి బ్లడ్గ్రూపు శాంపిళ్లను ఎం జీఎం బ్లడ్బ్యాంక్తోపాటు సీకేఎం ఆస్పత్రిలో పరీక్షించగా ఆమె రక్తం బీ పాజిటివ్ బ్లడ్గా తేలింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకుంటామని సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. అంతేగాక ఎంజీఎం బ్లడ్బ్యాంక్ తీరుపై ఎంజీఎం పరిపాలనాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆర్ఎంఓ పుష్పేందర్నాథ్ పేర్యొన్నారు.
గర్భిణికి గ్రూప్ మార్చి రక్తం ఎక్కించిన వైద్యులు
Published Thu, Jul 2 2015 12:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement