సిరిసిల్లలో ఇరువర్గాల ఘర్షణ | clash in two groups at sircilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో ఇరువర్గాల ఘర్షణ

Jun 17 2014 4:01 PM | Updated on Sep 2 2017 8:57 AM

కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో బి.వై నగర్‌లో భూవివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో బి.వై నగర్‌లో భూవివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కత్తులు, కర్రలతో పరస్పర దాడికి దిగాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

ఘర్షణకు దిగిన 30 మందిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు కారణమైన భూవివాదం పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించారు. మరోసారి ఘర్షణ జరగకుండా చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement