నిజామాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య | Brutal murder in Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

May 14 2015 3:34 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లాలోని వినాయక్ నగర్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని వినాయక్ నగర్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా చనిపోయిన వ్యక్తి వయసు 25 నుంచి 35 మధ్యలో ఉంటుంది. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement