కాళేశ్వరానికి మరో కీలక అనుమతి

Another Key Permit For Kaleshvaram Project From Central Government - Sakshi

ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) నుంచి కీలక అనుమతులు లభించాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు టీఏసీ తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర​, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌ రావులు అనుమతులు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు మంజూరు చేసినందుకు గానూ కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top