సెల్‌ చార్జింగ్‌ పెడుతూ.. మహిళ మృతి | Sakshi
Sakshi News home page

సెల్‌ చార్జింగ్‌ పెడుతూ.. మహిళ మృతి

Published Tue, Mar 21 2017 2:14 PM

సెల్‌ చార్జింగ్‌ పెడుతూ.. మహిళ మృతి - Sakshi

పెద్దవరం: నల్గొండ జిల్లాలో పెద్దవరం మండలంలో విషాదం నెలకొంది. ఓ మహిళ సెల్‌ చార్జింగ్‌ పెడుతూ..విద్యుదాఘాతానికి గురైంది. ఈ సంఘటన  కోమటికుంట తండాలోమంగళవారం  చోటుచేసుకుంది. ఉదయం బాణామతి సరోజిని(37) అనే వివాహిత సెల్‌ చార్జింగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది.దీంతో ఆమె ‍అక్కడికక్కడే మృతిచెందింది.
 

Advertisement
Advertisement