విద్యుత్ షాక్‌తో రైతు మృతి | A farmer died with electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

May 5 2015 12:35 PM | Updated on Oct 1 2018 4:45 PM

విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలంలో మంగళవారం చోటుచేసుకుది.

నల్లగొండ(నడిగూడెం): విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలంలో మంగళవారం చోటుచేసుకుది. వివరాలు... మండలంలోని కాగత రామచంద్రాపురం గ్రామానికి చెందిన సొమిరెడ్డి(60) పొలం పనుల నిమిత్తం సాగర్ ఎడమ కాల్వ గట్టుపై వెళుతుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement