400 గ్రాముల బంగారం పట్టివేత | 400 grams of gold Capture | Sakshi
Sakshi News home page

400 గ్రాముల బంగారం పట్టివేత

Mar 30 2015 7:53 AM | Updated on Aug 2 2018 4:35 PM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు.

శంషాబాద్ (రంగారెడ్డి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. సోమవారం వేకువ జామున నిర్వహించిన తనిఖీల్లో సింగపూర్ నుంచి వచ్చిన ఫణే సెల్వ అనే ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడ్ని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement