ఉరేసుకుని అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య | 2 sisters suicide in rangareddy district | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

Sep 21 2014 10:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

రంగారెడ్డి జిల్ల గుండ్లపో్చంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్ల గుండ్లపో్చంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే ఇద్దరు అమ్మాయిలు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో ముగినిపోయారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement