ఉరేసుకుని అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

Published Sun, Sep 21 2014 10:33 PM

2 sisters suicide in rangareddy district

హైదరాబాద్: రంగారెడ్డి జిల్ల గుండ్లపో్చంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే ఇద్దరు అమ్మాయిలు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో ముగినిపోయారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను విచారిస్తున్నారు.

Advertisement
Advertisement