14 మంది పేకాటరాయుళ్ల అరెస్టు | 14 gamblers arrested in chaitanyapuri | Sakshi
Sakshi News home page

14 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

Nov 12 2015 10:53 AM | Updated on Sep 3 2017 12:23 PM

నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం ఉదయం జరిపిన ఈ దాడుల్లో 14 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. తనిఖీలలో రూ. 1.80 లక్షల నగదు, సెల్ఫోన్స్, బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేప్టటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement