చెట్టును ఢీకొన్న బస్సు..10 మందికి గాయాలు | 10 injured in RTC bus accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బస్సు..10 మందికి గాయాలు

Jul 1 2015 8:05 PM | Updated on Sep 3 2017 4:41 AM

ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం ఉరిపేట వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

మంచిర్యాల రూరల్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం ఉరిపేట వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ నుంచి మంచిర్యాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండడం, అదే సమయంలో డ్రైవర్ వేగంగా నడపడం వల్ల బస్సు అదుపుతప్పినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement