ఘోర ప్రమాదం | road accident in thamil nadu | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం

May 13 2017 10:24 AM | Updated on Aug 30 2018 4:10 PM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరూర్‌ జిల్లా కుళితలై వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వేగంగా వెల్తున్న కారు, లారీ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement