నాగార్జునసాగర్‌కు పెరిగిన వరద | Flood increased to Nagarjuna sagar | Sakshi
Sakshi News home page

నాగార్జునసాగర్‌కు పెరిగిన వరద

Sep 27 2016 10:25 AM | Updated on Oct 19 2018 7:22 PM

నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది.

నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 590 అడుగులు కాగా మంగళవారం ఉదయానికి 520.80 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 73757 క్యూసెక్కులు కాగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1350 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని నీటిపారుదల అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement