'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు' | Action to be taken to prevent road accidents, says Siddha Raghava rao | Sakshi
Sakshi News home page

'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు'

Sep 17 2016 12:14 PM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు.

విజయవాడ: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 2020 నాటికి 50 శాతం ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డుప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వినియోగానికి ప్రజలు సహకరించాలని మంత్రి శిద్దా రాఘవరావు కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement