ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీస్లోకి దూసుకెళ్లాడు.
పుణే: ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ సెమీస్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో టాప్సీడ్ యూకీ 6-4, 7-6 (4)తో టి చెన్ (తైపీ)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ సెమీస్లో సాకేత్-సనమ్ సింగ్ జోడి ఓడింది.