వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(34) , విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.
ఆసీస్ విసిరిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా పవర్ ప్లేలో ఆకట్టుకున్పప్పటికీ ఆ తరువాత వెనువెంటనే కీలక వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. ప్రస్తుత అజ్యింకా రహానే(8), సురేష్ రైనా(0)లు క్రీజ్ లో ఉన్నారు.