20 ఓవర్లలో టీమిండియా స్కోరు 95/3 | team indai gets 95 runs in 20 overs | Sakshi
Sakshi News home page

20 ఓవర్లలో టీమిండియా స్కోరు 95/3

Mar 26 2015 2:50 PM | Updated on Sep 2 2017 11:26 PM

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(34) , విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.

 

ఆసీస్ విసిరిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా పవర్ ప్లేలో ఆకట్టుకున్పప్పటికీ ఆ తరువాత వెనువెంటనే కీలక వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది. ప్రస్తుత అజ్యింకా రహానే(8), సురేష్ రైనా(0)లు క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement