భారత్తో చివరి, మూడో టెస్టులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
కొలంబో: భారత్తో చివరి, మూడో టెస్టులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడో టెస్టుల సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతోంది. ఈ సిరీస్లో టీమిండియా, లంక 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో లంక గెలవగా, రెండో మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు మూడో టెస్టు కీలకం.