భారత్-బంగ్లా రెండో వన్డే 41 ఓవర్లకు కుదింపు | Rain halts India-Bangladesh second One-Day | Sakshi
Sakshi News home page

భారత్-బంగ్లా రెండో వన్డే 41 ఓవర్లకు కుదింపు

Jun 17 2014 3:33 PM | Updated on Sep 2 2017 8:57 AM

మ్యాచ్ను 41 ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున కుదించారు.

మీర్పూర్ (బంగ్లాదేశ్): భారత్, బంగ్లాదేశ్ల రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం ఆరంభమైన ఈ మ్యాచ్ కాసేపటికే ఆగిపోయింది.

టాస్ గెలిచిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తెరిపినిచ్చాక మ్యాచ్ మళ్లీ మొదలైంది. కాగా మ్యాచ్ను 41 ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున కుదించారు. వకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement