ధోని, జాకీర్‌ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ | 'Padma' rejection to MS Dhoni and Zakir Hussain | Sakshi
Sakshi News home page

ధోని, జాకీర్‌ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ

Mar 29 2017 3:44 AM | Updated on Sep 5 2017 7:20 AM

ధోని, జాకీర్‌ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ

ధోని, జాకీర్‌ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ

ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్, ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని, తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌..

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్, ప్రముఖ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని, తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ పేర్లను ఈ ఏడాది పద్మ అవార్డులకు ప్రభుత్వం తిరస్కరించింది. ఇలా నిరాకరణకు గురైన సుమారు 18 వేలకు పైగా సిఫార్సులు, దరఖాస్తుల వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఈ జాబితాలో...రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల, గాయకుడు సోను నిగమ్, నటి శ్రీదేవి, ప్రముఖ పాత్రికేయుడు అర్ణబ్‌ గోస్వామి, ఫ్యాషన్‌ డిజైనర్‌ రోహిత్‌ బాల్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement