న్యూయార్క్: అమెరికాలో తన పర్యటనను పురస్కరించుకుని న్యూయార్క్లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన సభ అద్భుతంగా సాగిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘భారతీయ అమెరికన్లు నన్ను అద్భుతంగా ఆహ్వానించారు. వారితో ముచ్చటించడానికి అదో ప్రత్యేక అవకాశం. వారికి నా కృతజ్ఞతలు’ అని తెలిపారు. భారతీయ అమెరికన్లు తమ కృషి, విలువలతో ఎనలేని గౌరవాన్ని సంపాదించకున్నారని, వారిని చూసి గర్వపడుతున్నామని కొనియాడారు.
కాగా, మేడిసన్ స్వ్కేర్లో మోడీ ప్రసంగం ఆ సభకు హాజరైన 40 మందికిపైగా అమెరికా కాంగ్రెస్ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. మోదీ ఆకర్షణీయ నేత అని, ఆయనను ప్రజలు ప్రధానిగా ఎందుకు ఎన్నుకున్నారో ఆయన మాటలతో అర్థమైందని హెన్రీ హాంక్ అనే కాంగ్రెస్ సభ్యుడు అన్నారు.
‘మేడిసన్ స్క్వేర్’ అద్భుతం
Published Tue, Sep 30 2014 1:38 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement