పద్మ అవార్డులకు నామినేషన్ల వెల్లువ | Government gets over 16000 Nominations for Padma Awards 2020 | Sakshi
Sakshi News home page

పద్మ అవార్డులకు నామినేషన్ల వెల్లువ

Aug 10 2019 8:26 PM | Updated on Aug 10 2019 8:26 PM

Government gets over 16000 Nominations for Padma Awards 2020 - Sakshi

న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం 16 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2020లో ఈ పురస్కారాలను ప్రకటించనున్నారు. ఈ అవార్డులు అందుకోవడానికి కులం, మతం, స్థాయి, లింగ బేధాలు ఉండవని తెలిపారు. అయితే ప్రభుత్వోద్యోగాలు చేసేవారిలో కేవలం వైద్యులు, సైంటిస్టులు మాత్రమే ఈ అవార్డు పొందడానికి అర్హులు. కేవలం పద్మ అవార్డ్స్‌ పోర్టల్‌లో మాత్రమే దీనికి సంబంధించిన దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 15తో నామినేషన్‌ ప్రక్రియ ముగుస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement