హైదరాబాద్లో రాజ్భవన్ ఎదుట శుక్రవారం సాయంత్రం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్: హైదరాబాద్లో రాజ్భవన్ ఎదుట శుక్రవారం సాయంత్రం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
యువకుడి వివరాలు, ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ నివాసం ఉంటారు.