'అది రెండు రాష్ట్రాల మధ్య గొడవ మాత్రమే' | telangana minister ktr speaks in ghmc campaign | Sakshi
Sakshi News home page

'అది రెండు రాష్ట్రాల మధ్య గొడవ మాత్రమే'

Jan 24 2016 2:36 PM | Updated on Aug 30 2019 8:24 PM

'అది రెండు రాష్ట్రాల మధ్య గొడవ మాత్రమే' - Sakshi

'అది రెండు రాష్ట్రాల మధ్య గొడవ మాత్రమే'

తెలంగాణ ఉద్యమసమయంలో రెండు రాష్ట్రాల మధ్య గొడవ జరిగింది కానీ, రెండు వీధుల మధ్య కాదని ఐటీ పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమసమయంలో రెండు రాష్ట్రాల మధ్య మాత్రమే గొడవ జరిగింది కానీ, రెండు వీధుల మధ్య కాదని ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కెపిహెచ్బి కాలనీలో బ్రాహ్మణ చైతన్య సదస్సుకు మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ....రానున్న మూడేళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. హైటెక్ సిటీను నిర్మించామన్న నేతలు హైదరాబాద్లో ఫుట్పాత్లు కూడా నిర్మించలేదని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement