లాయర్ జయవింధ్యాల దీక్ష భగ్నం | Telangana Lawyers Protest Over Separate High Court | Sakshi
Sakshi News home page

లాయర్ జయవింధ్యాల దీక్ష భగ్నం

Jun 29 2016 9:32 AM | Updated on Sep 4 2017 3:43 AM

హైకోర్టు లాయర్ జయ వింధ్యాల చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

హైదరాబాద్: హైకోర్టు లాయర్ జయ వింధ్యాల చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలపై సస్పెన్షన్ ఎత్తి వేయాలనే డిమాండ్లతో ఆమె మంగళవారం మధ్యాహ్నం నుంచి హైకోర్టులోని 11వ నంబర్ కోర్టు ఆవరణలో దీక్ష ప్రారంభించారు. అర్థరాత్రి చార్మినార్ మహిళా పోలీసులు ఆమె దీక్ష భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement