నోటీసులివ్వకుండానే.. 150 ఇళ్లు కూల్చివేత | revenue officers Starts Demolition of Illegal Constructions | Sakshi
Sakshi News home page

నోటీసులివ్వకుండానే.. 150 ఇళ్లు కూల్చివేత

Jan 28 2017 6:55 PM | Updated on Sep 5 2017 2:21 AM

చైతన్యపురి మూసీ నాలా ఒడ్డున ఉన్న 150 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు.

హైదరాబాద్ : చైతన్యపురి మూసీ నాలా ఒడ్డున ఉన్న నిరుపేదలకు చెందిన 150 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని, తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారని పేదలు వాపోయారు.

ఇళ్లు కూల్చినందుకు నిరసన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement