ఓయూ పలు పీజీ కోర్సుల బ్యాక్లా గ్ పరీక్షల ఫీజు గడువును ఈ నెల 6 నుంచి 13 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 18 వరకు పొడిగించినట్లు అడిషనల్ కంట్రో లర్ ప్రొఫెసర్ సుధాకర్రెడ్డి తెలి పారు.
హైదరాబాద్: ఓయూ పలు పీజీ కోర్సుల బ్యాక్లా గ్ పరీక్షల ఫీజు గడువును ఈ నెల 6 నుంచి 13 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 18 వరకు పొడిగించినట్లు అడిషనల్ కంట్రో లర్ ప్రొఫెసర్ సుధాకర్రెడ్డి తెలి పారు. పరీక్షలను జూన్ 10 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు ఓ యూ వెబ్సైట్లో చూడవచ్చన్నారు.