మోతీనగర్లో ఐదుగురు బుకీలు అరెస్ట్ | bookies arrested in moti nagar in hyderabad | Sakshi
Sakshi News home page

మోతీనగర్లో ఐదుగురు బుకీలు అరెస్ట్

Apr 30 2016 9:11 AM | Updated on Aug 20 2018 4:44 PM

సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్ లలితాటవర్ వద్ద క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ : సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీనగర్ లలితాటవర్ వద్ద క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 సెల్ ఫోన్లతోపాటు రూ.5.30 లక్షల నగదు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement