బాబును నమ్మి ప్రజలు మోసపోయారు: భూమన | ysrcp leader bhumana slams over ap cm chandrababu over election promises | Sakshi
Sakshi News home page

బాబును నమ్మి ప్రజలు మోసపోయారు: భూమన

Jun 20 2016 1:11 PM | Updated on Aug 18 2018 6:11 PM

బాబును నమ్మి ప్రజలు మోసపోయారు: భూమన - Sakshi

బాబును నమ్మి ప్రజలు మోసపోయారు: భూమన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన సోమవారం మాట్లాడుతూ... ఎన్నికలకు ముందిచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చడం లేదన్నారు.

ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ కులాల వారికి హామీలిచ్చి....వాటిని అమలు చేయకుండా ఇప్పడు వారి మధ్య చిచ్చుపెడుతున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు వాస్తవాలను ప్రసారం చేస్తున్న మీడియా గొంతు నొక్కాతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement