ఆర్మూర్ : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ నిర్వహించి ప్రారంభించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియిని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్పందించి భద్ర పరచాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్మూర్ పట్టణాభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి రూ.6 కోట్లు కేటాయించడంతో ఈ నెల 6న మంత్రితో శంకుస్థాపన నిర్వహించేందుకు మినీ స్టేడియంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు.
మంత్రి కేటీఆర్, ఎంపీ కల్వకుంట్ల కవితతోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేల సమక్షంలో భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమం నిర్వహించి 20 రోజులు కూడా గడవకముందే శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న రేకులను తొలగించి దిమ్మ వెనుక భాగంలో పడేశారు. శంకుస్థాపన నిర్వహించేంత వరకు ఈ శిలాఫలకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మున్సిపల్ పాలకవర్గంలోని పలువురు కౌన్సిలర్లు తమ భర్త పేరును, తండ్రి పేరును, అన్న, కొడుకు పేర్లను సైతం కౌన్సిలర్ల పేర్లతోపాటు ముద్రించుకుని పలువురి ఆరోపణలను ఎదుర్కొన్నారు. కార్యక్రమం ముగియగానే ఈ శిలాఫలకాన్ని పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. దీంతో మినీ స్టేడియంలో పడేశారు.
శిలాఫలకం ధ్వంసం
Published Mon, Apr 24 2017 11:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement