పిడుగుపాటుకి వలస కూలీ మృతి | two labours died with lighting | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి వలస కూలీ మృతి

Sep 6 2015 2:56 PM | Updated on Sep 28 2018 3:41 PM

పిడుగుపాటుకి ఓ వలస కూలీ మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా డీహీరేహళ్ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

డీహీరేహళ్(అనంతపురం): పిడుగుపాటుకి ఓ వలస కూలీ మృతి చెందింది. ఈ ఘటన అనంతపురం జిల్లా డీహీరేహళ్ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కాదలూరు గ్రామానికి చెందిన పార్వతి(40), జీవనాధరం కోసం బళ్లారి జిల్లా సిద్ధపల్లికి వలస వెళ్లింది. అక్కడ వ్యవసాయ కూలీగా పొలంలో పనిచేస్తుండగా ఈ రోజు పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement