జమ్మలమడుగు మండలంలోని మైలవరం రిజర్వాయర్లోకి కుమారుడిని తోసేసి ఆ తర్వాత తల్లి దూకి ఆత్మహత్య చేసుకుంది.
జమ్మలమడుగు మండలంలోని మైలవరం రిజర్వాయర్లోకి కుమారుడిని తోసేసి ఆ తర్వాత తల్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి మృతదేహం లభ్యమైంది. తల్లి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.