'కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?' | tammineni sitharam takes on chandra babu government | Sakshi
Sakshi News home page

'కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?'

Dec 26 2015 8:20 PM | Updated on Jul 11 2019 9:04 PM

'కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?' - Sakshi

'కేసులు పెట్టి, ఉద్యోగాలు పీకేయడం సాధికారితా?'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మహిళా సాధికారిత బూటకమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మహిళా సాధికారిత బూటకమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం, అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించడం మహిళా సాధికారితా అని ప్రశ్నించారు.

మహిళలకు ఇసుక్ రీచ్లు అప్పగించే పేరుతో టీడీపీ నేతలు ఇసుక మాఫియా నడుపుతున్నారని తమ్మినేని సీతారాం విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులు ముమ్మాటికీ టీడీపీ నేతలేనని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement