రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ | satilite bus station | Sakshi
Sakshi News home page

రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌

Jul 28 2016 8:33 PM | Updated on Sep 4 2017 6:46 AM

రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌

రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌

పుష్కరాలను పురస్కరించుకుని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.




 


కానూరు (పెనమలూరు) : పుష్కరాలను పురస్కరించుకుని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో రూ.25 లక్షలతో శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపురం, భీమవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల నుంచి పుష్కరాలకు వచ్చే యాత్రికులు ఇక్కడ బస్సు దిగాల్సి ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి విజయవాడ పుష్కర ఘాట్‌లకు ప్రత్యేకంగా సిటీ బస్సులు నడుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్స్‌ జయరావు, కృష్ణా రీజినల్‌ మేనేజర్‌ పీవీ రామారావు, సీఎంఈవో ప్రసాద్, డివిజనల్‌ మేనేజర్‌ శ్రీరాములు, సివిల్‌ ఇంజినీర్‌ శాస్త్రి, గవర్నర్‌పేట డిపో వన్‌ మేనేజర్‌ చరణ్‌ పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement