మహాముత్తారం పీఏసీఎస్‌లో చోరీ | robbery in Agricultural cooperative association | Sakshi
Sakshi News home page

మహాముత్తారం పీఏసీఎస్‌లో చోరీ

Jul 25 2016 3:27 PM | Updated on Jun 4 2019 5:16 PM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయంలో దొంగలు పడి రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు.

మహాముత్తారం: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయంలో దొంగలు పడి రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంక్ స్ట్రాంగ్ రూం(లాకర్)ను ఓపెన్ చేయడానికి విఫలయత్నం చేసిన దుండగులు అది సాధ్యపడకపోవడంతో, డెస్క్‌లో ఉన్న రూ. 20 వేలతో ఉడాయించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహాముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement