దైవ దర్శనానికి వచ్చి అనంత లోకాలకు.. | road accident.. man dead | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వచ్చి అనంత లోకాలకు..

Nov 7 2016 1:01 AM | Updated on Sep 4 2017 7:23 PM

పెనుగొండ: పెనుగొండలో వాసవీ ధా మ్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా లా రీ ఢీకొట్టడంతో గణపవరం మండలం కొమ్మరకు చెందిన గోవిందరాజుల శ్రీరామపార్థసారథి (58) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు.

పెనుగొండ: పెనుగొండలో వాసవీ ధా మ్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా లా రీ ఢీకొట్టడంతో గణపవరం మండలం కొమ్మరకు చెందిన గోవిందరాజుల శ్రీరామపార్థసారథి (58) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీరామపార్థసారథి శాంతి థామ్‌కు వచ్చి మోటార్‌ సైకిల్‌పై తిరిగి వెళుతుండగా పెనుగొండలోని మార్టేరు రోడ్డులో ప్రమాదం జరిగింది. మం డపేట నుంచి కాళ్ల వెళుతున్న తవుడు లారీ  ఢీకొట్టడంతో అతడు రోడ్డుపై పడ్డాడు. వెంటనే లారీ వెనుక చక్రాలు అతడిపై నుంచి వెళ్లడంతో ప్రాణాలు విడిచాడు. పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి తణుకు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెనుగొండ ఇ¯ŒSచార్జి ఎస్సై బీవై కిరణ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement