గ్రామీణ విద్యార్థులే తెలివైన వారు : ఆర్‌ఐఓ | rio visits lepakshi junior college | Sakshi
Sakshi News home page

గ్రామీణ విద్యార్థులే తెలివైన వారు : ఆర్‌ఐఓ

Dec 29 2016 10:55 PM | Updated on Sep 4 2017 11:54 PM

పట్టణ ప్రాంత విద్యార్థుల కన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులే తెలివైనవారని వైఎస్సార్‌ జిల్లా ఆర్‌ఐఓ రవి అన్నారు.

లేపాక్షి : పట్టణ ప్రాంత విద్యార్థుల కన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులే తెలివైనవారని వైఎస్సార్‌ జిల్లా ఆర్‌ఐఓ రవి అన్నారు. ఆయన గురువారం ఉదయం లేపాక్షి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించారు. అక్కడ వసతి, తరగతి గదులు, సిలబస్‌ తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివినప్పుడే లక్ష్యాన్ని సాధించగలుగుతారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటర్‌ స్థాయిలోనే లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ మురళీమోహన్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement