రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు? | rekha rani takes charges as mada | Sakshi
Sakshi News home page

రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?

Sep 27 2016 11:53 PM | Updated on Apr 6 2019 9:11 PM

రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు? - Sakshi

రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?

మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు

 
చిలకలపూడి (మచిలీపట్నం):
 మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌చైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు. జేసీగా ఆయనకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో అథారిటీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని ప్రభుత్వానికి చెప్పినట్లు సమాచారం. అథారిటీకి కొత్త వైస్‌చైర్మన్‌ను రెండు రోజుల్లో నియమిస్తామని ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రేఖారాణికే ఈ బాధ్యతలు కట్టబెట్టవచ్చని సమాచారం.  ఇప్పుడామె శాప్‌కు సారథ్యం వహిస్తున్నారు.  పోర్టు నిర్మాణం, పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి ఇటీవల భూసమీకరణ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేప«థ్యంలో పూర్తిస్థాయిలో ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement