
రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?
మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వైస్చైర్మన్గా ఐఏఎస్ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు
Sep 27 2016 11:53 PM | Updated on Apr 6 2019 9:11 PM
రేఖారాణికి ఎంఏడీఏ బాధ్యతలు?
మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వైస్చైర్మన్గా ఐఏఎస్ అధికారిణి జి.రేఖారాణిని ప్రభుత్వం నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పదవిలో జేసీ చంద్రుడు ఉన్నారు