గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్లో విషాదం చోటుచేసుకుంది.
బాపట్ల(గుంటూరు):
గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్లో విషాదం చోటుచేసుకుంది. సముద్రస్నానానికి వచ్చిన యువకుడు గుండెపోటుకు గురై మృతిచెందాడు. కృష్ణా జిల్లా ఎనికెపాడు గ్రామానికి చెందిన లోకేష్ స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి ఆదివారం సూర్యలంక బీచ్కు వచ్చాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.