బాలిక అదృశ్యం | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Published Thu, Mar 16 2017 11:14 PM

girl missing

అనంతపురం సెంట్రల్‌ : నగరంలో కళ్యాణదుర్గం రోడ్డులోని ఓ బాలిక (15) అదృశ్యమైంది. స్థానికంగా ఉంటున్న మారెప్ప అనే యువకుడు కిడ్నాప్‌ చేశాడని బాలిక తల్లి గురువారం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement