జంట హత్యలపై విచారణ | enquiry on double murder | Sakshi
Sakshi News home page

జంట హత్యలపై విచారణ

Jan 22 2017 11:53 PM | Updated on Sep 29 2018 4:52 PM

మండల కేం‍ద్రం సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యలపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.

శింగనమల : మండల కేం‍ద్రం సమీపంలోని రుష్యశృంగుని కొండపై జరిగిన జంట హత్యలపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఆదివారం కొండపైకి వెళ్లి సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. హత్యకు గురైన వారిది బత్తలపల్లి, గాయపడిన మహిళది ధర్మవరం కావడంతో ఆ రెండు మండలాల్లోనూ శింగనమల పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతి చెందిన పెద్దన్న ఎప్పటి నుంచి గంగమ్మ పూజారిగా ఉన్నారు, వీరి మేనల్లుడు ఈశ్వరయ్య, ధర్మవరానికి చెందిన సావిత్రికి పరిచయాలున్నాయా లేక గుప్తనిధుల కోసం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement