యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ | Devotees crowd decrease in yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ

Sep 18 2016 10:17 PM | Updated on Sep 4 2017 2:01 PM

యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ

యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోయాయి.

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోయాయి. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే  క్యూలైన్లు ఈ రోజు బోసిపోయి కనిపించాయి. ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలను ధరింపచేసి, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నిత్య  కైంకర్యాలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకులు సురేంద్రాచార్యులు, ఆలయ అధికారులు గోపాల్‌ పాల్గొన్నారు.    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement