భార్యాభర్తల బలవన్మరణం | Couple commits suicide | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల బలవన్మరణం

Aug 26 2016 6:47 PM | Updated on Jul 10 2019 7:55 PM

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం కొండన్న గూడలోని గిరిజన తండాలో శుక్రవారం వెలుగుచూసింది.

షాద్‌నగర్ : కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం కొండన్న గూడలోని గిరిజన తండాలో శుక్రవారం వెలుగుచూసింది. తండాకు చెందిన రమేష్(34), సరిత(30)లు ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement