పెట్రోల్‌లో నీళ్లు కలిపి పోస్తున్నారని.. | consumers fires on petrol adulteration in Bhonagiri | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌లో నీళ్లు కలిపి పోస్తున్నారని..

Sep 24 2016 11:57 AM | Updated on Sep 4 2017 2:48 PM

పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారని వినియోగదారులు ఆందోళనకు దిగారు.

భువనగిరి(నల్లగొండ): పెట్రోల్ బంక్‌లో కల్తీ పెట్రోల్ పోస్తున్నారని వినియోగదారులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని మంచాల బంక్‌లో పెట్రోల్‌లో నీళ్లు కలిపి పోస్తున్నారని దీని వల్ల తమ వాహనాలు పాడవుతున్నాయని వినియోగదారులు శనివారం ఉదయం పెట్రోల్‌బంక్ వద్ద ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement