
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
శ్రీనివాస్నగర్(మిర్యాలగూడ రూరల్) : విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామ పంచాయతీ శివారు శ్రీనివాస్నగర్లో సోమవారం చోటుచేసుకుంది.
Sep 6 2016 10:35 PM | Updated on Sep 5 2018 3:38 PM
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
శ్రీనివాస్నగర్(మిర్యాలగూడ రూరల్) : విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామ పంచాయతీ శివారు శ్రీనివాస్నగర్లో సోమవారం చోటుచేసుకుంది.