షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం | Two Died in Road Accident At Shadnagar toll Plaza | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ప్రమాదం

May 29 2018 2:04 PM | Updated on Aug 30 2018 4:17 PM

Two Died in Road Accident At Shadnagar toll Plaza - Sakshi

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. టోల్‌ ప్లాజా వద్ద ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ నుంచి జడ్చర్ల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు నాగర్‌కర్నూల్‌ వాసులుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement