కలకలం రేపుతున్నా మృతదేహాలు | Dead Bodies In Canal Guntur | Sakshi
Sakshi News home page

కలకలం రేపుతున్నా మృతదేహాలు

Sep 8 2018 6:57 PM | Updated on Apr 3 2019 5:32 PM

Dead Bodies In Canal Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా నిజాంపట్నంలో శివారులో ఓ కాల్వలో  మూడు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల...  కుచిపూడి లాకూల వద్ద చెట్లలో చిక్కుకున్న మూడు మృతదేహాలు లభ్యమైనట్లు  పోలీసులు తెలిపారు.మూడు మృతదేహాలను ఒక మహిళా, ఇద్దరు పురుషులుగా పోలీసులు గుర్తించారు. కాగా ఇవి హత్యాలా ఆత్మహత్యా అనే కోణాల్లో పోలీసులు అన్ని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement