ఘోర రోడ్డు ప్రమాదం; 11మంది మృతి

11 Lost In Car Accident In Muzaffarpur Bihar - Sakshi

పాట్నా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్‌ పూర్‌ జిల్లాలో స్కార్పియో, ట్రాక్టర్‌ ఢీకొని పదకొండు మంది మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కంటి పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారి 28పై సంభవించిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో శనివారం తెల్లవారుజామున 11మంది అక్కడిక్కడే మృతి చెందారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్‌ ఒకదానినొకటి బలంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. చదవండి: రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top