మిస్త్రీ వ్యాఖ్యలు నిజం కావు: ఎఫ్సీ కోహ్లీ | Sakshi
Sakshi News home page

మిస్త్రీ వ్యాఖ్యలు నిజం కావు: ఎఫ్సీ కోహ్లీ

Published Thu, Nov 24 2016 1:30 AM

Mistry's comments on proposal to sell TCS to IBM incorrect: F.C. Kohli

ముంబై:  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను రతన్ టాటా ఒకప్పుడు ఐబీఎంకు విక్రరుుంచే ప్రయత్నం చేశారంటూ ఆ గ్రూపు మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ చేసిన ఆరోపణలను టీసీఎస్ వ్యవస్థాపక చైర్మన్ ఎఫ్‌సీ కోహ్లీ కొట్టిపారేశారు. ‘‘టీసీఎస్‌ను ఐబీఎంకు విక్రరుుంచే విషయమై నిర్దిష్ట సమయం చెప్పకుండా మిస్త్రీ చేసిన వ్యాఖ్యలు నిజం కావు’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement