సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్ | Cyient declares interim dividend of Rs.4 per share | Sakshi
Sakshi News home page

సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్

Mar 18 2016 1:03 AM | Updated on Sep 3 2017 7:59 PM

సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్

సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్

హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

రూ.5 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు రూ.4
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ ఉన్న ఒకో షేర్‌కు రూ.4 మధ్యంతర డివిడెండ్(80 శాతం)ను ఇస్తామని కంపెనీ పేర్కొంది. గురువారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కాగా తొలి మధ్యంతర డివిడెండ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో ఒక్కో షేర్‌కు రూ.3 చొప్పున ప్రకటించింది. గురువారం బీఎస్‌ఈలో సైయంట్ షేర్ 1.8 శాతం లాభంతో రూ.421 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement